E-Paper
Advertisement

CM Jagan : రెండు నెలలు.. 4 ప్రధాన కార్యక్రమాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

CM Jagan : జనవరి, ఫిబ్రవరిలో చేపట్టే కార్యక్రమాలపై సీఎం జగన్ ..కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలిచ్చారు. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రెండు నెలల్లో 4 ప్రధాన కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రోగామ్స్ ను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

CM Jagan : రెండు నెలలు.. 4 ప్రధాన కార్యక్రమాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
Advertisement

CM Jagan : జనవరి, ఫిబ్రవరిలో చేపట్టే కార్యక్రమాలపై సీఎం జగన్ ..కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలిచ్చారు. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రెండు నెలల్లో 4 ప్రధాన కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రోగామ్స్ ను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవంపై సీఎం జగన్ చర్చించారు. జనవరి 1 నుంచి ‌ పింఛన్ ను రూ.3వేలకు పెంచుతున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
జనవరి 1 నుంచి 8 వరకు పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్దేశించారు. జనవరి 19న విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహా ఆవిష్కర కార్యక్రమం జరగుతుందని తెలిపారు.

Advertisement

జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్‌ ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్‌ చేయూత కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ 4 కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్‌ ఆదేశించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×