E-Paper
Advertisement

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు
Advertisement

Ananthapur: అనంతపురం ఐడీబీఐ బ్యాంకుల చోరి కేసు పోలీసులు చేధించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. చోరి కేసును 12 గంటల్లోనే చేధించామని తెలిపారు.

దోపిడి కి పాల్పడిన సీఎంఎస్ ఏజెంట్ తోపాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసామని ఎస్పీ తెలిపారు. నిందితులు వద్ద నుంచి రూ.46 లక్షలు, 2 బైక్ లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Advertisement

రూ. 46 లక్షలు చోరికి గురయ్యాయని ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×