E-Paper
Advertisement

Parliament: మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్.. మొత్తం 143 మందిపై వేటు.. పార్లమెంట్ చరిత్రలో రికార్డు..

Parliament: మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్.. మొత్తం 143 మందిపై వేటు.. పార్లమెంట్ చరిత్రలో రికార్డు..
Advertisement

Parliament: పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరో ఇద్దరు ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎం. ఆరిఫ్‌‌, సి .థామస్‌లు ఉన్నారు . తాజా సస్పెన్షన్‌తో ఎంపీల బహిష్కరణ సంఖ్య 143కు చేరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటికి వరకు మొత్తం 143 మంది విపక్ష సభ్యులపై ఇరు సభల సభాపతులు సస్పెన్షన్ వేటు వేశారు.

పార్లమెంట్ చరిత్రలో ఇంత మంది సభ్యులపై ఒకే సమావేశాల్లో సస్పెన్షన్‌ వేటు పడటం ఇదే మొదటి సారి. మరోవైపు విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడమేంటని కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా ఈ నెల 22వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విపక్ష ఎంపీలు ప్రకటించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×