E-Paper
Advertisement
రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్‌ డేట్.. ఆగస్టు నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొత్త కోచ్‌లు!
కాంక్రీట్ జంగిల్ కాదు.. పక్షుల స్వర్గధామంగా మారుతున్న భాగ్యనగరం!
వినాయక చవితి స్పెషల్ ట్రైన్లు వచ్చేశాయి.. వెంటనే రూట్లు, డేట్లు చెక్ చేసుకోండి!
జంతు ప్రేమికులకు సైతం.. వాంతు తెప్పించే జీవులు.. వరల్డ్ టాప్-5 ‘అగ్లీ’ యానిమల్స్!
వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Charlapalli Patna Special Trains: ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–పాట్నా మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. దీంతో బీహార్, తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రత్యేక రైళ్ల పొడిగింపునకు సంబంధించి రైల్వే అధికారులు తాజాగా కీలక ప్రకటన విడుదల […]

డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?
ఆకాశంలో విమానం.. రెక్కపై బుసలు కొడుతున్న పాము.. నెట్టింట వీడియో వైరల్!
ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి కొత్త ‘తత్కాల్’ రూల్స్!
రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజలు.. తోటి ట్రావెలర్లు ఆందోళన, వీడియో వైరల్
మీ ప్రయాణాన్ని సులభతరం చేసే గూగుల్ మ్యాప్స్ ట్రిక్స్.. ప్రతి ట్రావెలర్ ఇవి  తెలుసుకోవడం తప్పనిసరి
పోచంపల్లి ఇక్కత్‌కు ప్రధాని ప్రశంసలు.. అసలు ఈ చేనేతలో ఉన్న మ్యాజిక్ ఏంటి?
1,200 కి.మీ పూర్తి చేసిన హైడ్రోజన్ రైలు.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Alluri Sitarama Raju International Airport: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్రలో నిర్మితమైన తొలి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం […]

Big Stories

Advertisement
×