E-Paper
Advertisement
క్షుద్రపూజ గ్రామం.. వందల ఏళ్లుగా భయానక ప్రదేశంగా ప్రసిద్ధి.. పర్యటించడానికి ధైర్యముందా?
కైలాస్ మాన్‌సరోవర్ యాత్రకు వెళుతున్నారా? ఈ పత్రాలు తప్పనిసరి
ప్రయాణంలో వాంతుల సమస్యతో ఆందోళన చెందుతున్నారా? ఈ సులభ చిట్కాలతో సమస్యకు చెక్
ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు పాతాళానికి.. దుబాయ్ వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్!
ఆదివారాల్లో టూరిస్టులకు నో ఎంట్రీ.. అత్యంత పరిశుభ్రమైన గ్రామం సరికొత్త నిర్ణయం!
వందే భారత్‌లో CC, EC అంటే ఏంటి? ప్రయాణానికి ఏ క్లాస్ బెస్ట్?
బోర్డింగ్ పాస్ ఉన్నా విమానం ఎక్కనివ్వలే.. సీన్ కట్ చేస్తే స్పైస్‌ జెట్‌ కు షాక్!
వర్షాకాలంలో వీకెండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ సమీపంలో బెస్ట్ వాటర్‌ఫాల్స్ ఇవే

వర్షాకాలంలో వీకెండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ సమీపంలో బెస్ట్ వాటర్‌ఫాల్స్ ఇవే

వర్షాకాలం ప్రారంభం కావడంతో తెలంగాణలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. వాగులు, వంకలు, చెరువులు, నదులు నిండుగా ప్రవహిస్తూ పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ సమయంలో రాష్ట్రంలోని జలపాతాలు పాలధారల్లా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. హైదరాబాద్‌కు సమీపంలోనే మంచి అందమైన జలపాతాలు ఉండటంతో వీకెండ్ విహారయాత్రలకు ఇవి మంచి ఆప్షన్. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం హైదరాబాద్‌కు సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి […]

వందే భారత్ డోర్లు క్లోజ్ అయినా నో టెన్షన్.. ఇలా చేస్తే హ్యాపీగా రైలు ఎక్కొచ్చు!
పిడుగులు పడినా చెక్కుచెదరని ఈఫిల్ టవర్.. అదెలా సాధ్యం?
ఇండియాలోనే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ ఫీలింగ్.. దేశంలో తప్పకుండా చూడాల్సిన 5 అద్భుత టూరిస్ట్ ప్రాంతాలు

ఇండియాలోనే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ ఫీలింగ్.. దేశంలో తప్పకుండా చూడాల్సిన 5 అద్భుత టూరిస్ట్ ప్రాంతాలు

చాలామంది స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ వంటి అందమైన దేశాలను చూడాలని కలలు కంటారు. అయితే విదేశీ ప్రయాణానికి పాస్‌పోర్ట్, వీసా, ఎక్కువ ఖర్చు అవసరం అవుతుంది. కానీ భారతదేశంలో కూడా విదేశాలను తలపించే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతాలు తక్కువ ఖర్చుతో మరపురాని అనుభూతినిస్తాయి. మీరు ఈ ఏడాది కొత్త ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటే, ఈ 5 ట్రావెల్ డెస్టినేషన్స్ తప్పకుండా మీ ట్రావెల్ లిస్ట్‌లో చేర్చుకోండి. 1. లోక్తక్ సరస్సు, […]

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ పనులు.. అత్యధికంగా ఏపీలో 9 స్టేషన్లు, ఆ తర్వాత తెలంగాణ

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ పనులు.. అత్యధికంగా ఏపీలో 9 స్టేషన్లు, ఆ తర్వాత తెలంగాణ

Hyderabad: దక్షిణాదిలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ఎలైన్‌మెంట్‌కు సంబంధించిన ప్రక్రియ క్షేత్రస్థాయిలో మొదలైంది. రంగారెడ్డి నుంచి నల్గొండ జిల్లాల్లో సర్వే బృందాలు మార్కింగ్‌లు చేస్తున్నాయి. ఇదిలా వుండగా దక్షిణాదిలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్‌..  శంషాబాద్‌లో మార్కింగ్ పనులు మొదలు దక్షిణ భారత్‌లో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించనుంది ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను అమరావతి మీదుగా […]

ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే కనిపించే అందమైన నగరం.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్
విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. అబుధాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..

Big Stories

Advertisement
×