E-Paper
Advertisement

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..
Advertisement

Warangal Maoists : వరంగల్‌లో మావోలు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో సబ్బుక గోపాల్(45)ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇన్ఫార్‌గా మారడంతోనే తాము అతన్ని చంపినట్లు ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. సురవీడు పంచాయతీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్లు గనుక మారకపోతే వారికి ఇలాంటి శిక్షలు తప్పవని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. సంఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×