// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా?  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!
Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల హంగామా..  రేసులో అభ్యర్థులు వీళ్లే, రేపటి నుంచి ప్రచారం
Health Budget: మెడిసిన్ రేట్లపై నియంత్రణ ఏదీ? ఆయుష్మాన్ భారత్ కు నిధులేవీ? : డాక్టర్ కిరణ్​!
Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా అది 2026-27 సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో రూ.33,180 కోట్లు బడ్జెట్ లో కేంద్రం కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో  ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లాడారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు(హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై) హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది గర్వించాల్సిన విషయమన్నారు. ఈ బడ్జెట్‌‌లో ప్రకటించిన […]

Telangana Govt: బడ్జెట్ పోరాటానికి సర్కార్ కమిటీ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక  నిర్ణయం!

Telangana Govt: బడ్జెట్ పోరాటానికి సర్కార్ కమిటీ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Govt: తెలంగాణ ఎంపీలకు ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఇవ్వనున్నది. ఈ టాస్క్ ను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్ధతు కూడా అవసరం అంటూ సర్కార్ సూచించింది. కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై పోరాటానికి ఎంపీలతో ప్రత్యేక కమిటీని వేయాలని భావిస్తున్న ది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పై వివక్ష చూపుతున్నారంటూ కేంద్రంపై ఈ కమిటీ ఒత్తిడి పెట్టనున్నది. తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర […]

CM Revanth Reddy:  నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!
CPI vs Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ తెగిన మిత్రబంధం.. స్థానిక నేతల్లో గందరగోళం!
KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

KTR: కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఆయన మూడు ముక్కల్లో “డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్” (Diversion, Subversion, Perversion) అని అభివర్ణించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, నీచమైన రాజకీయాలకు పాల్పడటమే ఈ ప్రభుత్వ పనితీరుగా మారిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని […]

Seethakka: మేడారం జాతరపై రాజకీయాలు చేయడం సరికాదు..  తప్పుడు ప్రచారంపై నిప్పులు చేరిగిన మంత్రి సీతక్క!
BJP Telangana: కాషాయ పార్టీకి కొత్త తలనొప్పి.. సవాలుగా మారిన విత్ డ్రా అంశం..  తలొగ్గుతారా? బరిలో ఉంటారా?
Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులను ఉద్దేశించి అత్యంత ఘాటుగా, హెచ్చరికల ధోరణిలో మాట్లాడారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వ్యాఖ్యానించడం వివాద‌స్ప‌దంగా మారింది. జీవన్ రెడ్డి తన ప్రసంగంలో పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు బహిరంగ హెచ్చరికలు జారీ […]

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి.. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం.. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ !
Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు..  భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు.. భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణంపనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని […]

Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?

Big Stories

Advertisement
×