E-Paper
Advertisement
హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు కాల్.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు

హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు కాల్.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు

Bomb Threat: ఇటీవల తెలంగాణలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా.. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ కూకట్‌పల్లి జేఎన్‌టీయూ (JNTUH)లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఒక ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. క్యాంపస్‌లో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్‌లో పేర్కొనడంతో వర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త తెలియడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి బాంబ్ స్క్వాడ్.. అణువణువూ […]

అశ్వారావుపేటలో అక్షర దోపిడీ.. జూన్‌లో పేలనున్న ఫీజు బాంబ్స్!

అశ్వారావుపేటలో అక్షర దోపిడీ.. జూన్‌లో పేలనున్న ఫీజు బాంబ్స్!

School Fees: స్వేచ్ఛ బ్యూరో: అశ్వారావుపేట మండలంలో ముందస్తు స్కూల్ అడ్మిషన్లకు ప్రైవేట్ విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇంకా అధికారికంగా అడ్మిషన్లు ప్రారంభం కాకముందే, స్కూల్ యాజమాన్యాలు ఫీజుల విషయంలో భారీగా పెంపులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా, ఈసారి ఫీజులు గతంతో పోలిస్తే మరింత పెరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్కూల్స్ అడ్మిషన్ పేరుతో అడ్వాన్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు […]

సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్​కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి మూడు మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు ఉన్నాయన్నారు. నాయకులపై, పార్టీపై […]

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల స్వీకరణ అలాగే పరిశీలన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల మీడియాలో వస్తున్న వివిధ రకాల కథనాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఈ విషయంలో జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నిబంధనల ప్రకారం కార్డులు అందుతాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు అందిన […]

మీ బిడ్డ బెడ్‌రూమ్‌లో ఏం చేస్తున్నాడో మీకు తెలుసా..!: సీపీ సజ్జనార్
గద్వాల కాంగ్రెస్‌లో ముగ్గురు మొనగాళ్లు.. అందరి చూపు అటువైపే..!
బీఆర్ఎస్ పేరు తుడిపే కుట్ర.. ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్..!
శంషాబాద్ To సికింద్రాబాద్.. జస్ట్ 20 నిమిషాల్లో ఉపిరితిత్తులు తరలింపు, ఇదిగో ఇలా సాధ్యమైంది

శంషాబాద్ To సికింద్రాబాద్.. జస్ట్ 20 నిమిషాల్లో ఉపిరితిత్తులు తరలింపు, ఇదిగో ఇలా సాధ్యమైంది

Organ Transport: అత్యవసరం కింద ఓ వ్యక్తి కోసం బెంగళూరు నుండి ఉపిరితిత్తులకు సికింద్రాద్‌కి తీసుకున్నారు. అందుకు గాను దీనికోసం ఓ ప్రత్యేక వైద్య బృందంతో శంషాబాద్ విమానాశ్రయం నుండి సికింద్రాబాద్‌కి ఉపిరితిత్తులను తరలించనున్నారు. అయితే ఉపిరి తిత్తులను ప్రత్యేకమైన అంబులెన్స్ ద్వారా తరలించనున్నారు. అందుకుగాను పట్టణంలో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుండి కిమ్స్ ఆసుపత్రికి వెల్లే మార్గంలో ఒ ప్రత్యేక మైన గ్రీన్ చానల్ అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. Also Read: డ్యూటీలో ఉండి […]

2034 వరకు నేనే ..  అందరి లెక్కలు తేలుస్తా..  ఆదిలాబాద్ గడ్డపై రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్
నూతన రైతు డిస్కంలో ప్రాంతీయ చిచ్చు.. సీఎండీ ఆఫీసులో అవమానకర సీన్లు..?
CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం
రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. గుత్తికొయ్యలతో ముఖాముఖి, కారణం అదేనా?
రైతు కమీష‌న్‌పై అధికారుల కుట్ర.. 7 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు బంద్..?
హనుమకొండలో తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొన్న కారు!

Big Stories

Advertisement
×