E-Paper
Advertisement
Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్  మన్నె క్రిశాంక్ అరెస్ట్.. మళ్లీ ఏం జరిగింది?

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్.. మళ్లీ ఏం జరిగింది?

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి మారేడ్‌పల్లిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, విషయం చెప్పి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి సీతక్కపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న […]

BRS : కాళేశ్వరం జోష్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆర్ఎస్ కొత్త ఎత్తులు?
ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
కల్తీ మాఫియాపై హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం!
ఖమ్మంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం.. రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
బలిదానాల కోసం కాదు తెలంగాణ సాధించుకున్నది.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు

బలిదానాల కోసం కాదు తెలంగాణ సాధించుకున్నది.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. గురువారం తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ కార్మిక లోకానికి పలు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ అమరవీరులు తమ పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నది తిరిగి సమస్యల కోసం ఆత్మబలిదానాలు చేయడానికి కాదని విజయశాంతి గుర్తుచేశారు. కార్మిక సోదరులు […]

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల జీతాల్లో కోత!

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల జీతాల్లో కోత!

Telangana Cabinet Decisions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం విచారణ, ఉద్యోగుల బకాయిలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేసింది. 1. ఆర్టీసీ సమ్మెపై చర్చ – చర్చలకు పిలుపు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం తీవ్రంగా చర్చించింది. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కేబినెట్ విజ్ఞప్తి […]

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు.. కేబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి భరోసా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే నర్సంపేట, నల్గొండ ప్రాంతాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనల పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపం ప్రకటించారు. కార్మికులు ఎవరూ కూడా క్షణిక ఆవేశానికి లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను […]

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: నాలుగు జిల్లాల చెత్తతో హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా అని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో సుమారు 125 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఉమ్మడి జిల్లాల డంపింగ్‌ యార్డు స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు.. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలను […]

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు డ్రైవర్లు బలవన్మరణానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సంపేట డిపో డ్రైవర్‌ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో శంకర్ గౌడ్ శరీరం […]

ఎల్బీనగర్ అభివృద్దిపై సెక్రటేరియట్‌లో కీలక నిర్నయాలు
మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

Mule Accounts: స్వేచ్ఛ బ్యూరో: బ్యాంకుల్లో మ్యూల్​ ఖాతాలు ఉంటే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ స్పష్టం చేశారు. టార్గెట్లు కాదు…కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సేఫ్​ కస్టమర్​ ఛాలెంజ్​ దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాలని చెప్పారు. ఒక్క అకౌంట్ హోల్డర్​ కూడా సైబర్​ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బంజారాహిల్స్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​ లో గురువారం వేర్వేరు బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. […]

RTC కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్.. ఆరు రోజులపాటు కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

Big Stories

Advertisement
×