E-Paper
Advertisement
రాజకీయ నవశకం.. కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు
BRS : కార్మికుల గోడుపై ‘బీఆర్ఎస్’ మౌనం.. గతం గుర్తొచ్చిందా?
ఆర్టీసీ సమ్మె విరమణ.. ఉదయం నుంచే రోడ్డెక్కనున్న బస్సులు!
నాణ్యత తప్పితే బ్లాక్ లిస్టే.. మంత్రి దామోదర సీరియస్ వార్నింగ్!

నాణ్యత తప్పితే బ్లాక్ లిస్టే.. మంత్రి దామోదర సీరియస్ వార్నింగ్!

Pharma Growth: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఫార్మా రంగం మరింత విస్తరించేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియా ఫార్మా ఎక్స్‌పో-2026 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫార్మా ఎక్స్‌పో వంటి వేదికలు కొత్త ఆలోచనలు, భాగస్వామ్యాలు, పరిశోధనలకు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ ఔషధ రంగానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, మన రాష్ట్రం ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో అగ్రగామిగా నిలిచి […]

వ్యవసాయ భూమిలో కమర్షియల్ ఆట.. రైతు బంధు నొక్కేస్తూ క్రికెట్ గ్రౌండ్లతో కాసులు..!
ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ పచ్చజెండా.. ఆ మూడు డిమాండ్ల‌పై కీల‌క చ‌ర్చ‌
డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు
అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

Highway Impact: స్వేచ్ఛ బ్యూరో: అశ్వారావుపేట ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే మార్గం మార్పు స్థానిక వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకప్పుడు భారీ వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంతం, ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. రోజంతా ట్రాఫిక్‌తో కళకళలాడే రహదారులు, ఇప్పుడు ఖాళీగా కనిపిస్తూ వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రత్యేకంగా హోటళ్లు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, ఆటోమొబైల్ షాపులు, మెకానిక్ వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా కొబ్బరి బొండాల షాపులు, ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు తీసే షాపులు కూడా తీవ్రంగా […]

Telangana Prajavani: చిన్నారికి వింత సమస్య.. సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు.. కీలక ఆదేశాలు జారీ!
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్‌?
15 ఏళ్ల నాటి కేసులో..  కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. విజయ సాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
రైతు భరోసా..? పంటల బోనసా..? రైతులకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి: గుత్తా సుఖేందర్ రెడ్డి
బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం

బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం

గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలను తమ సొంత గ్రామమైన ముత్తోజిపేటలో నిర్వహించేందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సడలింది. అంతకుముందు పోలీసులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో బాధితుడి కుటుంబ సభ్యులను మాట్లాడించారు. ఈ చర్చల అనంతరం బండి సంజయ్ సహా బీజేపీ శ్రేణులు ముత్తోజిపేట నుండి వెనుదిరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు […]

Big Stories

Advertisement
×