E-Paper
Advertisement

Hyderabad : క్యాన్సర్ తో బాలుడు పోరాటం.. కోరిక తీర్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ ..

Hyderabad :  క్యాన్సర్ తో బాలుడు పోరాటం.. కోరిక తీర్చిన  మేక్ ఏ విష్ ఫౌండేషన్ ..
Advertisement

Hyderabad : చిన్నతనం నుంచి పోలీసు కావాలని ఆ బాలుడి లక్ష్యం. అయితే చిన్న తనంలోనే అనారోగ్యానికి గురి అయ్యాడు. ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డాడు. అయితే ఆ పసివాడి కల మాత్రం నెరవేరింది.

గుంటూరుకి చెందిన మోహన్ సాయి గతేడాది క్యానర్స్ బారిన పడ్డారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. చివరికి వైద్యం కోసం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఆ పసివాడి చివరి కోరికను ఆస్పత్రి సిబ్బంది తెలుసుకున్నారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంప్రదించారు. ఆ బాలుడి పరిస్థితిని వివరించారు. ఆ బాలుడి కోరికను తీర్చారు.

Advertisement

మేక్ ఏ విష్ ఫౌండేషన్ బాలుడిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లింది. పోలీసు సిబ్బంది మోహన్ సాయిని సాదరంగా ఆహ్వానించారు. పోలీసు పోలీసు అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. పోలీసు డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి గౌరవం వందనం చేశారు. అలానే స్టేషన్లో జరిగే ప్రక్రియలను, పోలీసులు విధులను వివరించారు. ఆ పసివాడికి బహుమతునలను అందజేశారు. కాన్సర్ తో పోరాటం చేస్తున్న మోహన్ సాయి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×