E-Paper
Advertisement

BJP : అధ్యక్షులపై వేటు.. బీజేపీ ఇన్ యాక్షన్..

BJP :  అధ్యక్షులపై వేటు.. బీజేపీ ఇన్ యాక్షన్..
Advertisement

BJP : తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై బీజేపీ దృష్టి పెట్టింది. రెండు రాష్ట్రాల్లో అధ్యక్షులు మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని సోము వీర్రాజు వెల్లడించారు. తనకు కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సత్య కుమార్ కు ఇస్తారని తెలుస్తోంది.

అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియమిస్తామని నడ్డా.. బండితో చెప్పారని సమాచారం. ఇలా ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సోము వీర్రాజు, బండి సంజయ్ కు ఎలాంటి పదవి ఇస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×