E-Paper
Advertisement
Telangana: ఎమ్మెల్సీ కవిత.. ఎంత మాటన్నారు.
Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి మహిళలు, ప్రజలు ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని ఆలయాలలోదీపాలు వెలిగించి ఆలయంలో హారతులు అర్పిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర, ముక్తేశ్వర, వేములవాడ, శ్రీశైలం, పంచారామక్షేత్రాలు వంటి దేవాలయాల దగ్గర నదుల్లో భక్తులు పవిత్ర స్నానం చేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి, కష్ణమ్మకు పసుపుతో గౌరమ్మను […]

Sangareddy: నచ్చని వివాహం చేసుకున్న యువతి.. ఆగ్రహంతో యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి తల్లితండ్రులు
Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు..  కారణం ఇదే!
Road Accidents: ఒకేసారి వరుసగా 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు.. స్పాట్‌లో 65 మంది
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..
Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Sanga Reddy: సంగా రెడ్డి అమీన్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 8వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు, నవంబర్ 1న మనస్తాపంతో ఉరివేసుకుని తనువు చాలించాడు. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న మనస్పర్ధలే ఈ దారుణానికి దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అమీన్‌పూర్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని రాములు, సిల్వర్ […]

TGSRTC: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేదని ప్రాథమిక నిర్ధారణ
Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!

Kodangal: కొడంగల్ విద్యార్థులకు “అక్షయ పాత్ర” అభయం.. ఇకపై నాణ్యమైన మధ్యాహ్న భోజనం!

Kodangal: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అక్షయ పాత్ర ఫౌండేషన్, తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గంలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొడంగల్‌లో అల్పాహార పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను కూడా స్వీకరించనుంది. ఈ కార్యక్రమ వివరాలను చర్చించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ […]

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆర్టీసీ ఢీ.. స్పాట్‌లో 19 మంది మృతి
College Strike: ప్రైవేట్ కాలేజీల ప్రత్యక్ష పోరు.. రేపటి నుంచి నిరవధిక బంద్
Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు..
Private collages Strike: విద్యార్థులకు బిగ్ అలర్ట్..! తెలంగాణలో కాలేజీలు బంద్..
Kavitha: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
CM Progress Report: సీఎం చొరవ.. పెండింగ్ బిల్లులు క్లియర్

Big Stories

Advertisement
×