E-Paper
Advertisement
Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు
FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి
Revanth Reddy Birthday: రేషన్ బియ్యంతో.. సీఎం రేవంత్‌కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్
Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600
Jubilee Hills By Elections: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..
Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు  ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..
Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి?  మాగంటి తల్లి బ్లాస్ట్..
Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి
Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..
Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!
High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్
Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka:  “కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్” అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు ఇప్పుడు ముట్టుకుంటే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను (గృహ జ్యోతి) అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా ₹2830 […]

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి
Fee Reimbursement Scheme: అప్పటి వరకు కాలేజీల బంద్ కొనసాగుతుంది.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన

Fee Reimbursement Scheme: అప్పటి వరకు కాలేజీల బంద్ కొనసాగుతుంది.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన

Fee Reimbursement Scheme: తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచినట్లు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు బంద్ కొనసాగిస్తామని రమేష్ బాబు స్పష్టం చేశారు. జేఎన్టీయూ, ఉస్మానియా పరిధిలో నిర్వహిస్తున్న పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు బహిష్కరించాయని తెలిపారు. కళాశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేనను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తమను […]

Big Stories

Advertisement
×