E-Paper
Advertisement
Hyderabad: మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

Hyderabad: మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షీ నటరాజన్‌ చుట్టూ రెండు రోజులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ ఎందుకు తిరస్కరించారు? ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు దారితీసింది? అసలు ఆమెపై కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చారు కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు […]

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్..  ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

ICFAI Admissions: నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేICFAI Foundation for Higher Education (IFHE), హైదరాబాద్ 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ప్రారంభించింది. NAAC నుంచి అత్యున్నత A++ గ్రేడ్పొందిన ఈ విశ్వవిద్యాలయం, విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసే విద్యా విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుబాటులో ఉన్న కోర్సులు ICFAI హైదరాబాద్‌లో మేనేజ్‌మెంట్, లా, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సోషల్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో వివిధ అండర్‌గ్రాడ్యుయేట్, […]

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగోల్ ప్రాంతానికి చెందిన రోజా ర‌మ‌ణి (26) అనే యువ‌తి కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఆమె మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా ప‌ని చేస్తోంది. రోజా రమణి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆమె దుర్గంచెరువులోకి దూకిన దృశ్యాలు […]

ఆక్రమణ నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.. రేవంత్ సర్కార్‌కు పవన్ కళ్యాణ్ సవాల్!
ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
హైద‌రాబాద్ న‌డిబొడ్డున .. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు..! కేసీఆర్ గాలి తీశాడు!

హైద‌రాబాద్ న‌డిబొడ్డున .. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు..! కేసీఆర్ గాలి తీశాడు!

ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణేమో గానీ బీఆరెస్ చావుకొచ్చిన‌ట్ట‌య్యింది. మీరిచ్చిన హామీ.. విగ్ర‌హం పెట్టుకుంటే మేమ‌న్నాం.. మ‌ధ్య‌లో మా మీద వ‌డ్డ‌రు.. అని తిట్టుకోవ‌డ‌మే బీఆరెస్‌కు మిగిలింది. రేవంత్‌రెడ్డి త‌న ప్ర‌సంగంలో ఎన్టీఆర్ విశ్వ‌ఖ్యాతిని వివ‌రిస్తూనే.. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను మ‌ధ్య‌లోకి లాగాడు. విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలిసిన నాటి నుంచి దీనిపై రాజ‌కీయంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్ర‌జాసంఘాలు, సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్టారు. వీట‌న్నింటికీ ఆన్స‌ర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఈ వేదిక‌గా. ఆయ‌న‌కు ఓ కులానికి, ప్రాంతానికి, […]

ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముందా? అవ‌స‌రాల‌లాంటివి!

ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముందా? అవ‌స‌రాల‌లాంటివి!

ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుపై ర‌చ్చ న‌డుస్తోంది. రాజ‌కీయ పార్టీల‌లో కాదు. సోస‌ల్ మీడియాలో. తెలంగాణ వాదుల్లో. కానీ ఏ ఒక్క పార్టీ కూడా అధికారికంగా స‌ర్కార్ చేస్తున్న ఈ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్ట‌లేదు. తాజాగా మ‌హానాడులో తెలంగాణ విష‌యంలో జ‌ర‌గిన ఘోర అవ‌మానం త‌రువాత కూడా… ఏ ఒక్క‌రూ నోరు మెద‌ప‌లేరంటే.. ఇప్పుడున్న రాజ‌కీయ అస‌స‌రాలు ఎలా ఉన్నాయో.. ? దానికి ఎన్టీఆర్ విగ్ర‌హమే సాక్షం. ఆయ‌న్ను కాద‌న‌లేరు. ఆయ‌న టీడీపీ పార్టే కానీ.. చంద్ర‌బాబుకు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ట్టు […]

హయత్‌నగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..  కంటైనర్ లారీని ఢీ కొట్టిన మరొక లారీ, భారీగా ట్రాఫిక్ జామ్
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం పూర్తి!
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ కుంభకోణం.. నిబంధనలకు విరుద్ధంగా రో-హౌస్ రిజిస్ట్రేషన్..
Hyderabad: బీజేపీ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ కబుర్లు.. అధ్యక్షుడితోపాటు నేతలంతా ఆ వ్యవహారం గురించే
డ్యూటీలో ఉన్న భార్యపై కత్తితో విరుచుకపడ్డ భర్త.. కవాడీగూడలో ఘోరం!
చర్లపల్లి జైలుకు సాయి భగీరథ్.. రెండు వారాలు జ్యుడిషియల్ కస్టడీ, తర్వాత ఏం జరగబోతోంది?
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు!

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు!

Nampally: హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన ఒక రైలు ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నాంపల్లి స్టేషన్‌లో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి అటుఇటు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి […]

గ్రేటర్ హైదరాబాద్‌కు 3 వేల ఈవీ బస్సులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Big Stories

Advertisement
×