E-Paper
Advertisement
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
రేవంత్ ‘డైనమిక్ లీడర్’.. తెలంగాణ హక్కులపై రాజీపడరు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

రేవంత్ ‘డైనమిక్ లీడర్’.. తెలంగాణ హక్కులపై రాజీపడరు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని డైనమిక్ పర్శన్ గా అభివర్ణించారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేదికపై కూర్చున్న రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ హక్కుల విషయంలో రేవంత్ ఏమాత్రం రాజీపడరని […]

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సరికొత్త వెలుగులు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జొన్నగిరి గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ఏపీ ఖనిజ సంపద రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైనట్లయింది. రెండో యూనిట్‌కు శంకుస్థాపన.. ప్రాసెసింగ్ పరిశీలన కేవలం ప్లాంట్‌ను ప్రారంభించడమే […]

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలో శనివారం పర్యటించిన చంద్రబాబు.. లింగంగుట్ల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. అంతకుముందు చిలకలూరిపేట టౌన్ లోని స్థానిక పత్తిపాటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టిడిపి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు […]

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!
చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. డీప్‌ఫేక్ కాల్‌తో రూ. 80 వేలు స్వాహా!
మేమే కాక్రోచ్.. తొక్కేయాలని చూస్తే అంతే సంగతి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
సొంత బాబాయ్‌ని హతమార్చి.. ఆ నింద నాపై నెట్టారు.. సీఎం చంద్రబాబు
చంద్రబాబు హామీలన్నీ మోసమే.. జగనన్న పథకాలను కాపీ కొట్టారు.. కన్నబాబు సంచలనం!

చంద్రబాబు హామీలన్నీ మోసమే.. జగనన్న పథకాలను కాపీ కొట్టారు.. కన్నబాబు సంచలనం!

Kannababu: విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శ్రీహరిపురంలో నిర్వహించిన ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’ అనే టౌన్ హాల్ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రస్తుత పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. హామీల ఉల్లంఘన – మోసపూరిత పాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోలుమందం పాలన సాగిస్తోందని కన్నబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ముఖ్యంగా […]

అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!

అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!

CM Chandrababu: విశాఖపట్నం వేదికగా ఆక్వా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రుల ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీలో ఆక్వా రంగానికి ఉన్న ప్రాధాన్యతను, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. సంక్షోభం నుంచి అవకాశాల వైపు.. అంతర్జాతీయంగా అమెరికా టారిఫ్‌లు విధించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా రంగంలో సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఏడాది కంటే మిన్నగా కొత్త అంతర్జాతీయ మార్కెట్లకు భారత […]

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

Andhra Development: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వారం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వా కల్చర్‌, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ సహా ఇతర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా.. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు […]

‘ఒకే ఒక్కడు’ సినిమా వెనుక చంద్రబాబు.. కిర్రాక్ ఆర్పీ కామెంట్స్ నెట్టింట వైరల్!
ప‌వ‌న్ అంత‌రంగాన్ని ప‌ట్టించిన త‌మిళ రాజ‌కీయాలు..! వెంటాడుతున్న విజ‌య్ సీఎం.. ఇన్ఫిరియారిటీ!
చంద్రబాబు స్పీడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ వేగంతో మారుతున్న ఆంధ్రప్రదేశ్!

చంద్రబాబు స్పీడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ వేగంతో మారుతున్న ఆంధ్రప్రదేశ్!

AP Development: ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా నిధులు రాబడుతోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ సాధించేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. విశాఖ, మంగళగిరి–తాడేపల్లికి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ తొలి విడతగా విశాఖపట్నం, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో 1,990 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన నాలుగు తాగునీటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ […]

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

SV Mohan Reddy: కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడితే చాలు.. అరాచక పాలనతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనుంజయ్ […]

Big Stories

Advertisement
×