E-Paper
Advertisement

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..
Advertisement

WPL: ఉమెన్ ప్రిమియర్ లీగ్. ఇండియాను షేక్ చేసే అవకాశమున్న టోర్నీ. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ కావడంతో.. డబ్ల్యూపీఎల్ కూడా ఇరగదీస్తుందని భావిస్తున్నారు. అసలే అమ్మాయిలు.. వారి ఆట చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారని అంచనా వేస్తున్నారు. అందులోనూ, మహిళా క్రికెటర్లలో ఇప్పటికే చాలా మంది స్టార్ ప్లేయర్స్ గా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు.

ముంబైలో జరిగిన WPL వేలంలో ఓ తెలుగు క్రికెటర్ కి మంచి ధర పలికింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి శర్వాణి.. లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ రాణిస్తున్నారు. 30 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరీలో ఉన్న అంజలిని.. ఏకంగా 55 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది యూపీ వారియర్స్.

Advertisement

అంజలి శర్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. ఆ సిరీస్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడింది. ప్రజెంట్ సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ ఇండియన్ టీమ్ లో ప్లేయర్ గా కొనసాగుతున్నారు అంజలి శర్వాణి.

WPL యాక్షన్ లో అంజలికి 55 లక్షలు పలకడంపై ఆమె కుటుంబ సభ్యులు, అదోని వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×