E-Paper
Advertisement
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి
India Bullet Train: వచ్చే ఏడాది భారత్ లో బుల్లెట్ ట్రైన్ పరుగులు.. మొదటి రైలు ఈ మార్గంలోనే..
Nyaya Setu: వాట్సాప్‌లో ‘న్యాయ సేతు’.. సామాన్యుడి ముంగిట ఉచిత న్యాయ సేవలు
Fire Accident: ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం..  ఎగిసిపడుతున్న మంటలు
Ahmedabad Flower Show: అహ్మదాబాద్ ఫ్లవర్ షో అద్భుతం.. గిన్నిస్ రికార్డుల్లో ‘హ్యాట్రిక్’ కొట్టిన గుజరాత్!
Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన వాదనను ఖండించేలా ఒక నివేదికను విడుదల చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ’ (KMEA) నిర్వహించిన సర్వేలో.. మెజారిటీ ప్రజలు ఈవీఎంలను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తేలింది. రాష్ట్రంలోని 102 నియోజవర్గాల్లో 5,100 మందిని ప్రశ్నించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. […]

Telangana News: మావోలకు ఎదురుదెబ్బ.. చిక్కిన హిడ్నా వారసుడు బార్సే, తెలంగాణ పోలీసుల అదుపులో
Gali JanardhanReddy: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు, బళ్లారిలో ఉద్రిక్తత

Gali JanardhanReddy: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు, బళ్లారిలో ఉద్రిక్తత

Gali JanardhanReddy :  కర్ణాటక‌లోని బళ్లారి సిటీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీల వ్యవహారం కాస్త వివాదంగా మారింది. దీంతో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌‌రెడ్డి గన్‌మన్ వద్ద తుపాకీ లాక్కుని రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.   మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తప్పించుకున్నారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. బళ్లారిలో వేడెక్కిన రాజకీయాలు కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు […]

Akasha Air: వామ్మో, ఆ విమానం ఎక్కిన మహిళ.. నడవలేక అవస్థలు, కాళ్లు కుళ్లిపోయి..

Akasha Air: వామ్మో, ఆ విమానం ఎక్కిన మహిళ.. నడవలేక అవస్థలు, కాళ్లు కుళ్లిపోయి..

పరిశుభ్రత లేకపోవడంతో తనకు తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మహిళ తెలిపింది. దీనిపై ఎయిర్‌లైన్ స్పందించింది. ఈ విషయాన్ని సమీక్షిస్తున్నామని తెలిపింది. లింక్డ్ ఇన్ పోస్ట్ వైరల్ డిసెంబర్ 26న బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు స్నేహితులతో ప్రయాణించిన జాహాన్వి త్రిపాఠి అనే మహిళ లింక్డ్‌ఇన్‌లో తనకు ఎదురైన పరిస్థితిని పంచుకున్నారు. ఆకాసా విమానం రాత్రి 10:25 గంటలకు బయలదేరిందని, విమానంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుందని ఆశించానన్నారు. కానీ విమానం లోపల అపరిశుభ్రత ఉన్న సీటింగ్ తన ప్రయాణాన్ని […]

GST on Tobacco: దమ్ముంటే కొనండి.. లేదంటే మానేయండి! ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ‘టాక్స్’ టెర్రర్
India Pakistan Relations: అణు స్థావరాల జాబితా మార్పిడి.. 35 ఏళ్లుగా కొనసాగుతున్న భారత్-పాక్ సంప్రదాయం!
Bengaluru News: న్యూఇయర్ వేళ.. బెంగుళూరు పబ్‌లో గొడవేంటి? ఎందుకు కొట్టుకున్నారు?
LPG Gas Price Hike: న్యూ ఇయర్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే!
Mallikarjun Kharge: 2025 ఒక ‘దోపిడీ నామ సంవత్సరం’.. బీజేపీ 11 ఏళ్ల పాలనపై ఖర్గే ఆగ్రహం!

Big Stories

Advertisement
×