E-Paper
Advertisement
Rafale Jets: భారత రక్షణ రంగంలో సరికొత్త శకం.. 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!
BMC Election Results 2025-26: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి క్లీన్ స్వీప్: బిఎమ్‌సిలో బీజేపీ కూటమి జోరు!
Jallikattu: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఏకంగా 54 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం
Republic Day 2026: రిపబ్లిక్ డే పరేడ్.. వాటి కోసం 1275 కేజీల బోన్‌లెస్ చికెన్, ఐఏఎఫ్ మాస్టర్ ప్లాన్!
Maoist Surrender: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. మరో 52 మంది సరెండర్
Air India Engine Damage: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం: ఇరాన్ గగనతలం మూసివేతతో వెనక్కి.. ఢిల్లీలో ఇంజిన్ దెబ్బతిని!
Maharashtra Civic Body Polls-2026: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు, అందరిచూపు ముంబై, పూణెపైనే
Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

హరిహర సుతుడు, కలియుగ వరదుడైన అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం మకర సంక్రాంతి పర్వదినం వేళ భక్తజన సంద్రమైంది. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిరులు మారుమోగాయి. శనివారం సాయంత్రం పొన్నాంబలమేడు పర్వత శిఖరాలపై మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా పందాళం రాజప్రసాదం నుంచి శనివారం సాయంత్రం తిరువాభరణాల ఊరేగింపు శబరిమలకు చేరుకుంది. ఈ ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకులు అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అనంతరం […]

IndianEmbassyAdvisory: ఇరాన్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు: తక్షణమే స్వదేశానికి రావాలని భారతీయులకు కేంద్రం ఆదేశం! 

IndianEmbassyAdvisory: ఇరాన్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు: తక్షణమే స్వదేశానికి రావాలని భారతీయులకు కేంద్రం ఆదేశం! 

IndianEmbassyAdvisory: ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని భారత రాయబార కార్యాలయం బుధవారం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడంపై మొదలైన నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తమ పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం కోరింది. ఎంబసీలో నమోదు చేసుకోని వారు […]

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూర్ విమానాశ్రయంలో నిర్వహించిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ జరిగిన మరుసటి రోజే (బుధవారం) డి.కె. శివకుమార్  ‘ఎక్స్’ (X) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ప్రయత్నం విఫలమైనా.. […]

Mysuru Airport: రాహుల్‌తో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మంతనాలు, ఈసారి మార్పు ఖాయమా?
Makara Jyothi 2026: అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్న శబరిగిరి.. మకరజ్యోతి దర్శనం కోసం భక్తుల నిరీక్షణ
Jasmine Flower: ఓ వైపు బంగారం.. మరోవైపు మల్లెపూలు.. మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు
Jammu Kashmir:  ఎల్‌ఓసీ వెంబడి డ్రోన్ల హంగామా.. అప్రమత్తమైన భద్రతా బలగాలు, ఆపై కాల్పులు

Jammu Kashmir: ఎల్‌ఓసీ వెంబడి డ్రోన్ల హంగామా.. అప్రమత్తమైన భద్రతా బలగాలు, ఆపై కాల్పులు

Jammu Kashmir: సరిహద్దు వెంబడి ఉగ్రవాద కదలికలు జోరందుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక చేశారు. ఇది జరిగిన కొద్దిగంటలకు కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌కి చెందిన డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించడం, ఆపై కాల్పులు జరపడం చకచకా జరిగిపోయింది.  జమ్మూకాశ్మీర్‌ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ-ఎల్‌ఓసీ వెంబడి పాకిస్తాన్‌కి చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భద్రతా బలగాలు […]

Big Stories

Advertisement
×