E-Paper
Advertisement
రెండ్రోజుల్లో బెంగాల్ ఫలితాలు.. సీఎం మమతా కీలక నిర్ణయం.. కౌంటింగ్ ఏజెంట్లతో అత్యవసర భేటి!
బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ రీపోలింగ్.. బారులు తీరి ఓటేస్తున్న ప్రజలు
ఈ రోజు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం.. భయపడొద్దంటున్న కేంద్రం.. ఎందుకో తెలుసా ?
వాహనదారులకు షాక్.. వారం రోజుల్లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
కన్నీళ్ళు తెప్పించే ఘటన .. మృత్యువులోనూ వీడని బంధం.. బిడ్డను హత్తుకుని ప్రాణాలు వదిలిన తల్లి
తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఇనుప రాడ్‌తో దాడి.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
రాహుల్ గాంధీకి ఊరట.. రాజకీయ విమర్శలు దేశద్రోహం కావు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కేరళలో ఏనుగు బీభత్సం.. కారు , బైక్లను తొక్కిపడేసి..
పంజాబ్ అసెంబ్లీలో మద్యం రగడ.. సీఎం తప్పతాగి?, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు..!

పంజాబ్ అసెంబ్లీలో మద్యం రగడ.. సీఎం తప్పతాగి?, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు..!

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఒక పక్క పవిత్రమైన కార్మిక దినోత్సవం జరుపుకుంటుంటే.. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విపక్షాలు మండిపడ్డాయి. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా […]

సీఎం బంగ్లా ఖాళీ చేసిన మమత.. ఓటమి భయంతోనే ఖాళీ చేశారా?.. బీజేపీ సెటైర్లు
ఎన్నికలు ముగిసినా బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈసీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు

ఎన్నికలు ముగిసినా బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈసీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు

Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ, అక్కడి రాజకీయ వాతావరణం మాత్రం ఇంకా వేడెక్కుతూనే ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత తలెత్తిన పరిణామాలు, వరుస ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నేతలు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో జరిగిన ఈ పరిణామాలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘంపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు పశ్చిమ […]

ఒకే రోజు రూ.993 పెరిగిన గ్యాస్ ధర.. మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్
టీవీకె చుట్టూ తమిళనాట రాజకీయాలు.. పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య

టీవీకె చుట్టూ తమిళనాట రాజకీయాలు.. పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు, ‘కింగ్’ మనమేనని విజయ్ వ్యాఖ్య

Chennai: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. అన్నింటి కంటే ముందుగా తమిళనాడుపై దక్షిణాది ప్రజల దృష్టి పడింది. ఈసారి అధికారంలోకి అధికార డీఎంకె వస్తుందని చెప్పినప్పటికీ, రెండు సర్వే సంస్థల్లో ఒకటి విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరొకటి సెకండ్ ప్లేస్‌లో ఉంటుందని తేల్చేశాయి. దీంతో అందరి దృష్టి తమిళనాడుపై కేంద్రీకృతమైంది. టీవీకె పార్టీ చుట్టూ తమిళనాట రాజకీయాలు తమిళనాడు రాజకీయాల్లో నటులు లేని పార్టీని అక్కడి ప్రజలు ఊహించు […]

కోల్‌కతాలో హై డ్రామా.. బీజేపీ నేత‌లు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశార‌ని టీఎంసీ ఆరోప‌ణ‌లు

Big Stories

Advertisement
×