E-Paper
Advertisement

Maratha Reservation: ఆగస్టు 13లోగా మరాఠా రిజర్వేషన్ ప్రకటించాలి.. నిరాహార దీక్ష వాయిదా వేస్తూ షిండే ప్రభుత్వానికి పాటిల్ హెచ్చరిక

Maratha Reservation: ఆగస్టు 13లోగా మరాఠా రిజర్వేషన్ ప్రకటించాలి.. నిరాహార దీక్ష వాయిదా వేస్తూ షిండే ప్రభుత్వానికి పాటిల్ హెచ్చరిక
Advertisement

Maratha Reservation latest news(Today’s news in telugu): మహారాష్ట్రలో స్థానికులకు ఉద్యోగాల్లో 47 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మరాఠా నాయకుడు మనోజ్ జరంగె పాటిల్ జూలై 20 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే బుధవారం జూలై 24 ఉదయం ఆయన తన నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ ఆగస్టు 13లో మరాఠా ప్రజలకు ఉద్యోగ, ఉన్నత విద్య కోర్సుల్లో రిజర్వేషన్ ప్రకటించాలని డెడ్ లైన్ విధిస్తున్నట్లు చెప్పారు.

మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం, కున్బీ సామాజిక వర్గనికి ఓబిసీ కోటాలో 27 శాతం రిజర్వేసన్ కల్పించాలని సామాజిక కార్యకర్త మరాఠా నాయకుడు మనోజ్ పాటిల్ గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

Advertisement

Also Read: అరుదైన కేసుల్లోనే బెయిల్‌ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు

మహారాష్ట్రలో 30 శాతానికి పైగా ఉన్న స్థానికులకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. గత ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు.

Advertisement

అయితే ఈ తీర్మానం తరువాత మరాఠా సమాజంలో కున్బీ సామాజిక వర్గానికి ఓబిసీ కోటాలో రిజర్వేషన్ ఇవ్వలంటూ డిమాండ్లు పెరిగాయి. ముఖ్యంగా మనోజ్ పాటిల్ నాయకత్వంలో నిరసనలు మొదలయ్యాయి. 2023 ఆగస్టు లోనే మనోజ్ పాటిల్ పలుమార్లు నిరహార దీక్ష చేపట్టి మళ్లీ విరమించారు. జూన్ 13, 2024న కూడా ఆయన నిరాహార దీక్ష చేసి.. ఆయన డిమాండ్ల నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెల గడువు ప్రకటించారు.

Also Read: సెక్యూరిటీని పిలవండి.. ఈ లాయర్‌ను తీసుకెళ్లండి: సీజే చంద్రచూడ్ సీరియస్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×