E-Paper
Advertisement

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్.. నదిలో కారు డ్రైవింగ్.. పోలీసుల యాక్షన్..

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్..  నదిలో కారు డ్రైవింగ్.. పోలీసుల యాక్షన్..
Advertisement

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోటానికి కొందరు పర్యాటకులు రోడ్డు మార్గం వదలి నదిలో నుంచి ప్రయాణించారు. క్రిస్మస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల తాకిడి పెరిగింది . దీంతో మనాలి, అటల్ టన్నెల్ రోడ్డు మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.

ట్రాఫిక్ ని తప్పించుకునే ప్రయత్నంలో కొందరు ప్రయాణికులు థార్‌ ఎస్‌యూవీలో లహాల్‌ వ్యాలీలోని చంద్రా నదిలో నుంచి ప్రయాణించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. నదిలో ప్రయాణించిన ప్రయాణికుల తీరును స్థానికులు విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు వాహనానికి చలానా వేశారు. నదిలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని స్థానిక ఎస్పీ చెప్పారు. ఆ పర్యాటకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×