E-Paper
Advertisement

Vibrant Villages Programme: సరిహద్దు గ్రామాలపై కేంద్రం నజర్.. ఎందుకంటే ?

Vibrant Villages Programme: సరిహద్దు గ్రామాలపై  కేంద్రం నజర్.. ఎందుకంటే ?
Advertisement

Vibrant Villages Programme: భారత్-చైనా సరిహద్దు గ్రామాల అభివృద్దిపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాతో సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తాజా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

దేశ రక్షణలో సరిహద్దు గ్రామాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే చొరబాట్లు, అక్రమ రవాణాకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాలపై దృష్టి సారించింది. చైనాతో సరిహద్దును కలిగి ఉన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, లద్దాఖ్‌లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కోసం తాజా బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

Advertisement

సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పేరుతో ఫిబ్రవరి 23, 2023 న కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, తద్వారా వలసలను తగ్గిచేందుకు కేంద్ర హోం శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా 2022- 23 , 2025-26 మధ్యకాలంలో దాదాపు రూ. 4800 కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా బడ్జెట్ రూ. 1050 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×