E-Paper
Advertisement

Uttarkhand Tunnel Rescue : సొరంగం నుంచి సురక్షితంగా బయటకువచ్చిన కార్మికులు!

Uttarkhand Tunnel Rescue : ఉత్తరాఖండ్‌‌ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్కియారీ సొరంగం నవంబర్ 12న కూలిపోయి.. 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఆ 41 మంది కార్మికులను NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం మంగళవారం బయటకు తీయగలిగింది.

Uttarkhand Tunnel Rescue : సొరంగం నుంచి సురక్షితంగా బయటకువచ్చిన కార్మికులు!
Advertisement

Uttarkhand Tunnel Rescue : ఉత్తరాఖండ్‌‌ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్కియారీ సొరంగం నవంబర్ 12న కూలిపోయి.. 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఆ 41 మంది కార్మికులను NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం మంగళవారం బయటకు తీయగలిగింది.

గత 16 రోజులుగా ఈ 41 మంది కార్మికులు సొరంగంలోపలే చిక్కుకుపోయి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వారిని కాపాడేందుకు అత్యాధునిక టెక్నాలజీ వైఫల్యం చెందడంతో పాత విధానమైన ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్’ ద్వారా తవ్వకం చేసి ఒక గొట్టం నుంచి కార్మికులను బయటకు తీశారు.

Advertisement

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనా స్థలానికి చేరుకొని బయటకు వచ్చిన కార్మికులను పలకరించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×