E-Paper
Advertisement

Road Accident : బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

Road Accident : బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం
Advertisement

Car hits bus on agra-lucknw expressway: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో ఆగ్రా – లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కారు అదుపుతప్పి.. లేన్ నుంచి బయటకు వెళ్లి అటువైపు రాయ్ బరేలీ నుంచి ఢిల్లీకి వస్తున్న స్లీపర్ బస్సును ఢీ కొట్టినట్లు పోలీసులు వివరించారు. ప్రమాద తీవ్రతలో బస్సు ఎక్స్ ప్రెస్ వే పై నుంచి పడిపోయింది. దాంతో అందులో ఉన్న ప్రయాణికులు కాపాడాలని కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

Advertisement

మృతులు కన్నౌజ్ కు చెందిన ప్రద్యుమ్ (24), మోను (25), చందా (50) గా గుర్తించారు. బస్సులో ఉన్నవారిలో లఖింపూర్ ఖేరీకి చెందిన ఓం ప్రకాష్ (50), అమేథీ నివాసి రాజు షా, గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఎస్ఏపీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×