E-Paper
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయర్ పోర్టులను పేల్చేస్తామని వచ్చిన మెయిల్ కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చివేస్తామంటూ అగంతకులు, ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్స్ పంపించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రత దళాలు 5 ఎయిర్ పోర్ట్ లలో క్షణ్నంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తుున్నాయి.

బుధవారం వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.  “విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అందరు ప్రయాణీకులు సురక్షితంగా దింపారు. అన్ని తప్పనిసరి భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం కార్యకలాపాలకు విడుదల చేయబడుతుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×