E-Paper
Advertisement
Aghori matha: ఆత్మార్పణంపై వెనక్కితగ్గిన అఘోరీమాత…నేను వెళ్లిపోతున్నా..కానీ!

Aghori matha: ఆత్మార్పణంపై వెనక్కితగ్గిన అఘోరీమాత…నేను వెళ్లిపోతున్నా..కానీ!

అఘోరీమాత కొద్దిరోజులుగా తెలంగాణ‌లో మారుమోగిపోతున్న పేరు. ఇదివ‌ర‌కు కేవ‌లం అఘోరాలు మాత్ర‌మే ఉంటార‌ని అంద‌రికీ తెలుసు కానీ సికింద్రాబాద్ ముత్యాల‌మ్మ ఆల‌య ఘ‌ట‌న త‌ర‌వాత అఘోరీమాత అక్క‌డ‌కు వ‌చ్చి ప్ర‌త్య‌క్షమైంది. తాను స‌నాత‌న‌ధ‌ర్మ ర‌క్ష‌ణ కోస‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, ఇది వ‌ర‌కు కొన్నేళ్ల‌పాటు హిమాల‌యాల్లో ఉన్నాన‌ని చెప్పింది. అఘోరీ అంటే చేతిలో క‌ర్ర త‌ప్ప ఏమీ ఉండ‌వు..కానీ అఘోరీమాత మాత్రం ఐఫోన్, ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన కార్ లో వ‌చ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో మీడియా […]

Revanth Reddy: నేడు కేరళకు సీఎం రేవంత్.. కారణం ఇదే!
Satyabhama Today Episode: మహాదేవయ్య ఇంట్లో రైడ్ .. క్రిష్ చేత కాళ్ళు పట్టించుకున్న సత్య..
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు..చ‌ర్య‌ల‌కు సిద్ద‌మౌతోన్న స‌ర్కార్!

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు..చ‌ర్య‌ల‌కు సిద్ద‌మౌతోన్న స‌ర్కార్!

తెలంగాణ‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు న్యాయవిచార‌ణ క‌మిష‌న్ గుర్తించింది. ఈ మేర‌కు క‌మిష‌న్ నివేధిక సిద్ధం చేయ‌గా ప్ర‌భుత్వం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధమౌతున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాల‌లో ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించ‌గా ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం ప‌డింద‌ని నివేదికలో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయి? బాధ్యులు ఎవ‌రు అనే అంశాలను సైతం నివేధిక‌లో పొందుప‌ర్చిన‌ట్టు స‌మాచారం. నివేధిక‌లోని అంశాల ఆధారంగా త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మంత్రి […]

Upi transactions: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

Upi transactions: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్ లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయి ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయి. ద‌స‌రా, దీపావ‌ళి ఇలా వ‌రుస‌గా పండుగ‌లు రావ‌డంతో డిజిట‌ల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని విధంగా ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దేశంలో గ‌త నెల రూ.23.5 ల‌క్ష‌ల కోట్ల విలువైన 16.58 బిలియ‌న్ లావాదేవీలు జ‌రిగాయని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. యూపీఐ సేవ‌లు 2016 ఏప్రిల్ నెల‌లో అందుబాటులోకి రాగా […]

HYDERABAD RAINS: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్.!
AP High Court: ఆడపిల్ల పెళ్లిపై హైకోర్టు కీల‌క వ్యాఖ్యలు.. పెళ్లైతే అంతేనా?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!
CM Chandra Babu: ఆ పేదింటిలో.. స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టిన సీఎం చంద్రబాబు
Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి
MP Raghu Comments : కేసీఆర్ ఫామ్ హౌస్ లో, కేటీఆర్ పార్టీల్లో.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అలా చేస్తే ఊరుకోం
Janwada Case: జన్వాడ కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్‌కు 2 రోజుల గడువిచ్చిన హైకోర్టు, విచారణకు విజయ్ గైర్హాజరు, వాట్ నెక్ట్స్?
Tirumala: నవంబర్ నెలలో తిరుమలకు వెళ్తున్నారా.. టీటీడీ చేసిన ఈ ప్రకటన మీకోసమే.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Tirumala: నవంబర్ నెలలో తిరుమలకు వెళ్తున్నారా.. టీటీడీ చేసిన ఈ ప్రకటన మీకోసమే.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Tirumala: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. […]

Minister Durgesh: గోదావరి అందాలకు కొత్త సోయగం.. దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు.. ఒక్కసారి షికార్ చేశారో మళ్లీ.. మళ్లీ.. మంత్రి దుర్గేష్

Minister Durgesh: గోదావరి అందాలకు కొత్త సోయగం.. దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు.. ఒక్కసారి షికార్ చేశారో మళ్లీ.. మళ్లీ.. మంత్రి దుర్గేష్

గోదావరి తీరంలో ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ పర్యాటకులకు కనువిందు రుచులను ఆస్వాదిస్తూ గోదావరి అందాల వీక్షణం దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు బోట్ లో ఒకేసారి 3 నుంచి 4 వందల మంది ప్రయాణం బర్త్ డే, గెట్ టూగెదర్, కిట్టీ పార్టీలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా షికార్ రాజమండ్రి, స్వేచ్ఛ:Minister Durgesh:  ప్రకృతి అందాలను వీక్షించాలంటే ఏపీ పెట్టింది పేరు. అందునా ప్రత్యేకించి తూర్పు గోదావరి మరో […]

Big Stories

Advertisement
×