E-Paper
Advertisement
Hyderabad: సుజాత-రాజేశ్.. ప్రేమా? అక్రమ సంబంధమా? హత్యా? ట్విస్టుల మీద ట్విస్టులు..
The Language of Birds : పక్షుల భాషను కనుక్కోవడం ఎలా..? నిపుణులు చెప్తున్న సూచన.
Air Pollution : గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసే పరికరం.. హైటెక్ టెక్నాలజీతో..
Pawan Samantha: పవన్‌ షూ.. సమంత చెప్పులు.. ధర తెలిస్తే అవాక్కే!
Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..
Social Media Effect : సోషల్ మీడియా ప్రభావం తెలుసుకోవడానికి యాప్ తయారీ..
Child: కొడుకును అమ్మేసిన తండ్రి.. ఖాకీల ఎంట్రీతో ఖేల్ ఖతం..
Jagan : జగన్ దంపతులు నిర్మల్ హృదయ్ భవన్ సందర్శన.. అనాథ పిల్లలతో ముచ్చట..
Manish Sisodia : ఢిల్లీ హైకోర్టులో సిసోడియాకు షాక్.. నో బెయిల్..
Gold Rates : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర .. ప్రస్తుతం ఎంతంటే..?
Raghunandan : రఘునందన్‌పై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా.. నోటీసులు ఇచ్చిన ఐఆర్‌బీ ..
Jagan : నేటితో వైసీపీ సర్కార్  పాలనకు నాలుగేళ్లు.. 98.5 శాతం హామీలు అమలు చేశారా..?
Manipur : మణిపూర్ లో అమిత్ షా పర్యటన .. అల్లర్లు కంట్రోల్..
Telangana : తెలంగాణలో భానుడి భగభగలు.. 2రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక..

Telangana : తెలంగాణలో భానుడి భగభగలు.. 2రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక..

Telangana : తెలంగాణలో రెండురోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్టోగ్రతలు భారీగా పెరుగుతాయని ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో భానుడి భగభగలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించింది. భాగ్యనగరంలో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం తెలిపింది. సోమవారం రాష్ట్రంలో ఎండలు దంచేశాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో […]

Big Stories

Advertisement
×