E-Paper
Advertisement
Top 20 News Today: మేడారం.. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, హరీష్ రావు విమర్శలపై అద్దంకి స్పందన
Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల .. ఇలాంటి పాత్రలకే పరిమితమా?
Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్, భూ కుంభకోణాల వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చింది. శుక్రవారం శాసనసభ పక్ష (CLP) కార్యాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కేటీఆర్ మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎద్దేవా చేస్తూనే, గత ప్రభుత్వ అక్రమాలను ఒక్కొక్కటిగా […]

Dewald Brevis: కండ‌లు చూపిస్తూ రెచ్చ‌గొట్టిన బౌల‌ర్‌..రివేంజ్ తీర్చుకున్న CSK బ్యాట‌ర్‌
Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు – ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు
MLA Daggupati Prasad: వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్, ఊర్లో లేనప్పుడు రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే దగ్గుపాటి
Chiranjeevi and Balakrishna: మమ్ముట్టి చేసిన పని చిరంజీవి, బాలకృష్ణ ఎందుకు చేయలేకపోతున్నారు..?
Iran Unrest: ఇంటర్నెట్ లేదు.. వేలల్లో మరణాలు.. ఇరాన్ నుంచి తరలివస్తోన్న ఇండియన్స్

Iran Unrest: ఇంటర్నెట్ లేదు.. వేలల్లో మరణాలు.. ఇరాన్ నుంచి తరలివస్తోన్న ఇండియన్స్

ఇరాన్‌లో ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయ్. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. ఆందోళనలు సైతం ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ దేశంలో నివసిస్తున్న సుమారు 10 వేల మందికి పైగా భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. తెహ్రాన్ నుంచి ఫస్ట్ ఫ్లైట్… ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపోతోంది. ఇందులో భాగంగా మహాన్ ఎయిర్ ఫ్లైట్ […]

Top 20 News Today: నీటి వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మున్సిపల్ ఆఫీస్‌ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు
Top 20 News Today: ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి, చైనీస్ మాంజాపై పోలీసుల ఉక్కుపాదం

Top 20 News Today: ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి, చైనీస్ మాంజాపై పోలీసుల ఉక్కుపాదం

1. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి పల్నాడు జిల్లా పెదకూరపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి నారాయణ. పెదకూరపాడులోని కర్లపూడి, లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు మంత్రి. మొత్తం 2654 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు కాంపిటెంట్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇప్పటివరకు మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తైందన్నారు. 2. చైనీస్ మాంజాపై పోలీసుల ఉక్కుపాదం హైదరాబాద్‌లో చైనీస్ మాంజాపై […]

Top 20 News Today: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ62, ఆన్‌లైన్ గేమ్‌లకు మరో యువకుడు బలి
Top 20 News Today: సీఎం రేవంత్ రెడ్డిపై స్వాముల ఆకాంక్ష, కోడిపందేల నిర్వహణపై హైకోర్ట్ ఆదేశాలు
Top 20 News Today: ఈ ప్రభుత్వం పిరికిది.. ఏబీ వెంకటేశ్వరరావు, నింగిలోకి దూసుకెళ్ళేందుకు సిద్ధమైన మరో ఇస్రో
Top 20 News Today: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు, జగన్‌పై ఐపీఎస్ ఏబీ ఫైర్ 

Big Stories

Advertisement
×