E-Paper
Advertisement
Bommarillu 2: బొమ్మరిల్లు 2 చేస్తే ఆ హీరో కథతోనే సినిమా చేస్తా: దిల్ రాజు
Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

1. సీఎం సమావేశం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, పీసీసీ చీఫ్‌ సమావేశమయ్యారు. ఈనెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు. 2. గ్రీన్ ట్యాక్స్ పెంచాం ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు. డీజిల్ ఆటోలను కూడా రెట్రోఫిట్‌కు అవకాశం ఇచ్చామని తెలిపారు. పదిహేనేళ్లు […]

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

1. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు- అది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేక అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని అది శ్రీనివాస్ విమర్శించారు. సొంత పార్టీ నేత కవిత చేసిన అవినీతి ఆరోపణలకే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు ముఖం చాటేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌పై నిందలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2. […]

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

1. సీఎంకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానం అందించారు. 2. జగన్‌పై భీమిలి ఎమ్మెల్యే ఫైర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విధ్వంసకర ఆలోచనలు చేసే వ్యక్తి అని, మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి […]

Top 20 News: కుంభమేళాను తలపించేలా..మేడారం జాతర, తెలంగాణపై పవన్ కళ్యాణ్  ఫోకస్
Top 20 News Today: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్య.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
Top 20 News Today: నీలోఫర్ కేఫ్ వద్ద బన్నీకి చేదు అనుభవం.. అసోం, త్రిపురలో భారీ భూకంపం
Top 20 News: సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్, బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్
Top 20 News: బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఉద్రిక్తత

Top 20 News: బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఉద్రిక్తత

1. గడువులోపే పూర్తిచేశాం.. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా టేకాఫ్ అయింది. గడువులోపే నిర్మాణం పూర్తి చేశామని, అత్యాధునిక సాంకేతికతో దీనిని రూపొందించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2. బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ నీటి దోపిడీపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా.. ఏపీ వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో […]

Prabhas vs Thalapathy Vijay: విజయ్ సినిమాకు తెలుగు థియేటర్లు ఫుల్… ప్రభాస్‌కు తమిళ మార్కెట్ క్లోజ్..!

Prabhas vs Thalapathy Vijay: విజయ్ సినిమాకు తెలుగు థియేటర్లు ఫుల్… ప్రభాస్‌కు తమిళ మార్కెట్ క్లోజ్..!

Prabhas vs Thalapathy Vijay: తెలుగు..తమిళ సినిమా పరిశ్రమల మధ్య.. ఉన్న వ్యత్యాసాలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా విడుదల కాబోతున్న సంక్రాంతి..సినిమాల విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు విజయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఘన స్వాగతం లభిస్తుంటే.. మరోవైపు ప్రభాస్ సినిమాకు తమిళనాడులో మాత్రం సరైన థియేటర్లు దక్కడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న […]

Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

1. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్ ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో అప్రజస్వామిక భాషను వాడటం సరికాదని, స్పీకర్, కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాన్ని సమర్థించడం సభ గౌరవాన్ని తగ్గించడమేనని విమర్శించారు. 2. అంబులెన్స్‌ల పరిశీలన కడప పాత రిమ్స్‌లో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్‌లను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పరిశీలించారు. ఇవి గత పదేళ్లుగా, ముఖ్యంగా వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని […]

Top 20 News: బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి తీవ్ర విమర్శలు, టీడీపీ నేతపై కత్తులతో దాడి
Top 20 News: అందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నాం.. సీఎం రేవంత్, వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..
Botsa Satyanarayana: బొత్స వారసులు అలా వస్తున్నారా..? సర్పంచ్ ఎన్నికల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న యువ నాయకులు

Botsa Satyanarayana: బొత్స వారసులు అలా వస్తున్నారా..? సర్పంచ్ ఎన్నికల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న యువ నాయకులు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నాయకులు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయాల్లో వారసులను ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకుల ప్లాన్ మాత్రమే కాదు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన వారు కూడా పిల్లల్ని స్థానికంగా బలోపేతం అవ్వటానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ బెస్ట్ ఛాన్స్‌గా చూస్తున్నారు. దీనికోసం.. అధికార, ప్రతిపక్షంలో ఉన్న సీనియర్ పొలిటిషియన్స్ తమ వారసుల్ని బాగా […]

Big Stories

Advertisement
×