E-Paper
Advertisement

Women Suicide Attempt: నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

Women Suicide Attempt:  నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Advertisement

నంద్యాలలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీసి తమ బాధను వివరించిన ఆమె.. తన భర్త షమీమ్‌ను ఓ కేసులో బయటకు తీసుకొస్తానని హుస్సేన్ అనే వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. హుస్సేన్‌కు పోలీసులు సహకరిస్తున్నారని.. తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో.. సీఐని ఆశ్రయించగానే తనపై దుర్భాషలాడారని బాధితురాలు వీడియోలో తెలిపింది.

ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆవేశంలో ఫినాయిల్ తాగడంతో కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి క్షీణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సంఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు స్పందించారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు గమనించి న్యాయం చేయడంతో పాటు సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అధికారులు కేసును దర్యాప్తుకు తీసుకుని వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×