E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Nara Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025  పురస్కారం అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌-IOD సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేశారు. ఆ వేదికపై గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును అందుకున్నారు. డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం ప్రధానం మంగళవారం రాత్రి లండన్ వేదికగా డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం ప్రధాన కార్యక్రమం వైభవంగా జరిగింది. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన […]

Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్  కొత్త స్ట్రాటజీ, ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Ysrcp Politics: నోరు విప్పిన మేకపాటి.. ఎందుకు ఆ మాటలన్నారు, జగన్ మనసులో ఏముంది?
America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ అణ్వాయుధ పరీక్షలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ పరీక్ష చేస్తున్నారో ఆ విషయం ఎవరికీ తెలియదన్నారు. బహుశా భూగర్భంలో నిర్వహిస్తారని అభిప్రాయపడ్డారు. చైనా కూడా ఇదే పనిలో నిమగ్నమైందన్నారు. పాక్-చైనాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు నోరు విప్పితే చాలా దేశాలు సీరియస్‌గా తీసుకునేవి. అగ్రరాజ్యం దృష్టిలో పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసేవి. అదంతా ఒకప్పటి మాట..ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అమెరికాలో […]

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి
Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన  సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Telangana News: నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నెవారిపల్లి వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-SLBC సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించారు. ఇందులోభాగంగా హెలి బోర్న్‌ మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆ ప్రాంతానికి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తొలుత సర్వే చేసిన హెలికాప్టర్‌ వద్దకు వెళ్లారు. హెలి బోర్న్‌ మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్-సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సత్యనారాయణలు ప్రత్యేక […]

Coimbatore Gang Rape Case:  కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసులపై నిందితులు దాడి, ఆపై కాల్పులు
Anchor Shyamala: పోలీసుల విచారణలో శ్యామల ఏం చెప్పారు?  అంతా పార్టీపై నెట్టేశారా?
Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం  రూ.99 కోట్లు
Visakhapatnam News: విశాఖలో భూకంపం.. ఇళ్ల నుంచి భయంతో జనాలు పరుగులు, ఆ తర్వాత
Business News: నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఆఫీసు హైదరాబాద్‌లో.. ఆ బిల్డింగ్‌లో బడా సంస్థలు, ఎక్కడంటే..

Business News: నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఆఫీసు హైదరాబాద్‌లో.. ఆ బిల్డింగ్‌లో బడా సంస్థలు, ఎక్కడంటే..

Business News: ముంబై తర్వాత వ్యాపారం కేంద్రంగా హైదరాబాద్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. కేవలం ఐటీ మాత్రమే కాకుండా టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు దృష్టి హైదరాబాద్‌‌పై పడింది.  తమ కొత్త కేంద్రంగా ఎంపిక చేసుకుంటున్నాయి కూడా. ఆ జాబితాలోకి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ చేరిపోయింది. హైదరాబాద్‌పై నెట్‌ఫ్లిక్స్ కన్ను ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ మరో ఆఫీసు భారత్‌లో ప్రారంభించనుంది. ఇప్పటికే ముంబై సిటీలో తొలి […]

Kurnool News: పోలీసుల ముందుకు వైసీపీ శ్యామల.. విచారించిన పోలీసులు,  తప్పుడు ప్రచారం చేసినందుకు
Jogi Ramesh: జోగి రమేష్‌కు మరిన్ని కష్టాలు..  కుటుంబంపై ఆస్తుల ధ్వంసం కేసు, అర్థరాత్రి ఏం జరిగింది?
Chevella Road Accident: ఆ కుటుంబంలో అంతులేని విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యుఒడికి

Chevella Road Accident: ఆ కుటుంబంలో అంతులేని విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యుఒడికి

Chevella Road Accident: రోడ్డు ప్రమాదాల గురించి పేరు ఎత్తితేచాలు ఒళ్లు జలదరిస్తుంది. ప్రత్యక్షంగా చూసినవాళ్లు కొందరైతే.. ఆ నరకం అనుభవించినవాళ్లు మరి కొందరు. చేవెళ్లలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యువాతపడ్డారు. అత్తవారింటికి పంపాల్సిన వారిని విధి వక్రీకరించింది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో కొత్త కొత్త విషయాలు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ఫ్యామిలీ గురించి చెప్పనక్కర్లేదు. ఆయనకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వృత్తి రీత్యా ఎల్లయ్య డ్రైవర్‌గా […]

Big Stories

Advertisement
×