E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Delhi Politics: బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? నితిన్‌ నబీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక?

Delhi Politics: బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? నితిన్‌ నబీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక?

Delhi Politics: బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చినట్టేనా? బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నితిన్‌ నబీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన్ని హైకమాండ్ నియమించిందా? నితిన్‌ నబీన్‌ కాకుండా మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రానున్నారా? బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? బీజేపీ తీసుకునే నిర్ణయాలు వెరైటీగా ఉంటాయి. నాయకులు ఒకటి అనుకుంటే.. హైకమాండ్ విధానం మరోలా ఉంటుంది. లేటెస్ట్‌గా బీహార్‌కు చెందిన నితిన్‌ నబీన్‌ […]

Palnadu Crime:  సుప్రీంకోర్టు ఆదేశాలు..  కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime: సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime: జంట హత్య కేసులో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A-7 నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి కన్నీరు మున్నీరు అయ్యారు. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయారు. […]

Honor killing Case: నా కూతురు 4 నెలల గర్భవతి.. ప్లాన్ ప్రకారమే ప్రియుడి హత్య? బీరంగూడ కేసులో ట్విస్టులు
Amaravati: అమరావతిపై జగన్ కుట్రలు..  బయటపెట్టిన కేంద్రమంత్రి, బిల్లు వెనక్కి అంటూ వైసీపీ ప్రచారం

Amaravati: అమరావతిపై జగన్ కుట్రలు.. బయటపెట్టిన కేంద్రమంత్రి, బిల్లు వెనక్కి అంటూ వైసీపీ ప్రచారం

Amaravati: అమరావతి కేంద్రంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ వైపు రాజధాని రైతుల్లో ఆందోళనకు గురి చేస్తూనే, మరోవైపు అమరావతిని ఆపేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న కుట్రలను బయటపెట్టారు కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్. అంతేకాదు జగన్‌ని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయకుంటే ఏపీ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై జగన్ కుట్రలు ఏపీ రాజధాని అమరావతి పనులు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఓవైపు రాజధాని రైతులను […]

Delhi Crime: కార్లలో నోట్ల కట్టలు.. మూడున్నర కోట్లపైనే, షాకైన ఢిల్లీ పోలీసులు
Hyderabad Crime:  భాగ్యనగరంలో భారీ చోరీ..  30 తులాల బంగారం,  40 తులాల వెండి, ఆపై క్యాష్
Minister Lokesh in Canada: కెనడాలో మంత్రి నారా లోకేష్.. అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశం
Delhi News:  హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్..  మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్, లోపల ఏం జరిగింది?

Delhi News: హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్.. మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్, లోపల ఏం జరిగింది?

Delhi News: రాజకీయాలు చేయవచ్చు.. అతిగా చేస్తే ఇబ్బందులు మాత్రం తప్పవు. వైసీపీ ఎంపీలకు ఈ విషయం బాగా తెలిసినట్టుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటోంది వైసీపీ. కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కేంద్రమంత్రి వద్దకు వెళ్లిన వైసీపీ ఎంపీలకు ఊహించని అనుభవం ఎదురైంది. హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్ ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై అసెంబ్లీ నియోజకవర్గాల్లో […]

Telangana Panchayat Elections Polling-2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. పలుచోట్ల ఘర్షణలు, కేంద్రాల వద్ద ఓటర్లు
Delhi News:  ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..  రాహుల్-ప్రియాంకలతో సమావేశం,  గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ

Delhi News: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. రాహుల్-ప్రియాంకలతో సమావేశం, గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రాత్రి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో సమావేశమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రాజకీయాలతోపాటు, గ్లోబల్ సమ్మిట్ గురించి కీలక విషయాలను వారితో చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈసారి పర్యటనలో పార్టీ పెద్దలతోపాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏఐసీసీ భవనానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బర్త్ డే […]

Telangana Global Summit-2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ సక్సెస్.. భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు

Telangana Global Summit-2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ సక్సెస్.. భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు

Telangana Global Summit-2025: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025 ద్వారా రేవంత్ సర్కార్‌తో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు వ్యాపారవేత్తలు. రెండు రోజులకు కలిసి రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదిరాయి. తొలిరోజు రూ.3,97,500 కోట్లకు ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. రెండోరోజు మంగళవారం రూ.1,77,500 కోట్లకు వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.  వీటి ద్వారా మూడు ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడం కష్టమేమీ కాదు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2025 సక్సెస్ తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్‌ […]

Osmania University: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు..   అభిమానం ఉండాలి,  ఉస్మానియాలో రెండోసారి సీఎం రేవంత్
Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే  కాకుండా యూనికార్న్ సంస్థలపై దృష్టి సారించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ సంస్థలు రావాలని మనసులోని మాట బయటపెట్టారు. టీ హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.  గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 1998లో గూగుల ప్రస్థానం కూడా ఒక స్టార్టప్ మాదిరిగా మొదలైందన్నారు ముఖ్యమంత్రి. గూగుల్ విజయ ప్రస్థానం మాకు నిత్యం స్ఫూర్తిదాయకమన్నారు. గూగుల్, యాపిల్, […]

GHMC News:  జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజులు గడువు, సమ్మర్ ముందు లేకుంటే ఆ తర్వాత గానీ

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీలో ఇప్పుడున్న వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల విభజన నేపథ్యంలో ప్రజల నుంచి  అభ్యంతరాలను స్వీకరించడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌‌ పరిధి పెరిగింది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న 150 వార్డులను 300 లకు విభజించారు. ఈ […]

Alluri District News: ఫోన్ చూడొద్దన్న భర్త.. గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన భార్య

Big Stories

Advertisement
×