E-Paper
Advertisement
వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

Vehicle Testing: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను మరింత పారదర్శకం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు’ (ఏటీఎస్) ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అత్యాధునిక సాంకేతికతతో వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించాలనే లక్ష్యం బాగున్నా, దాని వెనుక జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సుమారు రూ. 296 కోట్ల భారీ వ్యయంతో 37 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినప్పటికీ, టెండర్ల దశలోనే ఈ ప్రాజెక్టు చిక్కుముడి పడింది. ఆటోమేటెడ్‌గా […]

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..?
ఆశించిన ఫలితం రాలేదని కవిత కొత్త పార్టీ ప్రకటన: నవీన్ చారి!
నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా: ఎంపీ చామల ఫైర్!
కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
పైకం ఇస్తేనే పత్రం కదులుతుంది.. లేకుంటే కొర్రీలే..?
చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
రికార్డులు తిరగరాసిన బోటనీ బాలాజీ స్కూల్.. 276 ర్యాంకులతో అదరహో..!
ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ బిగ్ స్కామ్.. 2.65 కోట్ల ఘరానా మొసం!
గంజాయి మత్తులో యువకులు హల్చల్.. కిరాణా షాపు ధ్వంసం
దౌల్తాబాద్ తహసీల్దార్ తీరుపై న్యాయవాదుల ధ్వజం
ఈ జిల్లాలో డేంజర్ బెల్స్.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు!

ఈ జిల్లాలో డేంజర్ బెల్స్.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు!

Telangana weather: స్వేచ్ఛ బ్యూరో: ప్రస్తుత వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు.ఉదయం తొమ్మిదింటి నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది రహదారిలో జనసంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు. జిల్లాలో గత 12 రోజులుగా భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు.అంతేకాకుండా ఉష్ణోగ్రతకు మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. జిల్లాలో 40 నుంచి 43.3 డిగ్రీల […]

ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!
గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

Adivasi Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. “మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తాను” అని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ పేరుతో కార్యరూపం […]

రైల్వే క్రాసింగ్‌లకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

Big Stories

Advertisement
×