E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Phone Tapping Case:  కేటీఆర్ వర్సెస్ సిట్: 300 పేర్లతో విచారణా? లేక ఆధారాలతో విశ్లేషణా? సీపీ సజ్జనర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు తొలి సమీక్ష.. 139 కొత్త ఘాట్ల నిర్మాణం! 
KTR: లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR: లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR: ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను పోలీసులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియా ముందు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన విచారణను కేవలం ప్రజల దృష్టి మళ్లించే కాలక్షేప కథా చిత్రంగా […]

Chamala Kiran Kumar Reddy: సింగరేణిలో పదేళ్ల పాపాలు తేలాలి.. కిషన్ రెడ్డికి చామల లేఖ.. విచారణకు డిమాండ్!
Rahul Gandhi:  “4.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి”: అమెరికా సుంకాలపై మోదీ మౌనం వీడాలి.. రాహుల్ గాంధీ నిప్పులు!
Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: పెంబర్తి వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పల్లా ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు.. చెదరగొట్టిన పోలీసులు!

Pemberthy Incident: జనగామ జిల్లా పెంబర్తి వద్ద శుక్రవారం మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది. పెంబర్తి క్రాస్ రోడ్డు వద్ద వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో, ఎమ్మెల్యే పల్లా […]

Janasena Party: విజయవాడ జనసేన మీటింగ్‌లో రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న నేతలు.. మీడియాపై దాడి..!
Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్, భూ కుంభకోణాల వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చింది. శుక్రవారం శాసనసభ పక్ష (CLP) కార్యాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కేటీఆర్ మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎద్దేవా చేస్తూనే, గత ప్రభుత్వ అక్రమాలను ఒక్కొక్కటిగా […]

Rajasthan Jail Marriage: జైల్లో ప్రేమించుకున్న ‘జీవితఖైదు’ జంట.. పెళ్లి కోసం పెరోల్, ఎక్కడంటే?
Telangana Police: ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పోలీసులే మీ ఇంటికి వచ్చి..
AP Investments: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

AP Investments: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

AP Investments: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ద్వయం గ్లోబల్ టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతను ఆహ్వానిస్తున్నారు. ఏఐ (AI), డేటా సెంటర్లు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను […]

YS Jagan: మాట తప్పను.. మడమ తిప్పను.. మళ్లీ ప్రజల వద్దకే వెళ్తాను.. వైఎస్ జగన్

YS Jagan: మాట తప్పను.. మడమ తిప్పను.. మళ్లీ ప్రజల వద్దకే వెళ్తాను.. వైఎస్ జగన్

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ దిశానిర్దేశం చేస్తూ, “నేను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. ఆపై సుమారు ఏడాదిన్నర పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉంటాను” అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై […]

Sajjanar IPS: తిరుమలగిరి రోడ్డు ప్రమాదం.. సజ్జనార్ రోడ్ సేఫ్టీ టిప్స్.. GHMCకీ చెప్పండని జనాలు కామెంట్స్!
Davos 2026: ప్రజాస్వామ్యాన్ని కొనేస్తున్నారు.. మాపై పన్నులేయండి: 400 మంది కుబేరుల సంచలన లేఖ!
Ayyanna Patrudu: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ‘నో వర్క్-నో పే’.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన డిమాండ్!

Ayyanna Patrudu: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ‘నో వర్క్-నో పే’.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన డిమాండ్!

Ayyanna Patrudu: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన స్పీకర్ల మహాసభలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అత్యున్నత స్థాయి చర్చకు తెరలేపారు. విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ‘నో వర్క్ – నో పే’ నిబంధనను ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను […]

Big Stories

Advertisement
×