E-Paper
Advertisement

YCP Regional Coordinators Change : వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల మార్పు..కొత్త వారికి అవకాశం..

YCP Regional Coordinators Change : వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల మార్పు..కొత్త వారికి అవకాశం..
Advertisement

YCP Regional Coordinators Change : 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకత్వం…. పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. తాజాగా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లలో మార్పులు చేసింది. పాత వారిని తప్పించి వారి స్థానంలో …కొత్తవారికి అవకాశం ఇచ్చారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు.

కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆకేటి అమర్నాథ్ రెడ్డి….విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఇక క్రిష్టా, గుంటూరు జిల్లాలకు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి…నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డిని…. అన్నమయ్య, సత్యసాయి,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించింది.

Advertisement

కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌ను..చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించారు. అక్కడ మంత్రి నారాయణ స్వామిని నియమించారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌లను…. ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి తొలగించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×