E-Paper
Advertisement

Vizag News: దువ్వాడలో కొట్టుకున్న కుర్రాళ్లు.. ఓర్నీ కాలు తగిలినందుకే?

Vizag News: దువ్వాడలో కొట్టుకున్న కుర్రాళ్లు.. ఓర్నీ కాలు తగిలినందుకే?
Advertisement

Vizag News: విశాఖలో మరో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. దువ్వాడలోని ఇండనీరింగ్ కాలేజీలో ర్యాగింగ భూతం పడగ విప్పింది. సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈ పంచాయితీ పోలీస్టేషన్ వరకు చేరింది. పోలీసులు పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు మధ్య గొడవ జరిగింది. కాలేజీలో ఏటా జరిగే యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యార్థులు డ్యాన్సులు చేశారు. అయితే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు.. EEE థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి తగిలింది. దీంతో గొడవ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలు తగిలించిన విద్యార్థి క్షమాపణలు చెప్పిన సీనియర్ వినలేదు. తన స్నేహితులతో కలిసి సెకండ్ ఇయర్ విద్యార్ధిని సీనియర్లు చితకొట్టారు. దీంతో బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కు

Advertisement

స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టారు. బాధితుడు ఫిర్యాదుతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎన్నిసార్లు జరిగిన విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రుల వాదన.. విజ్ఞాన కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం తరుచు ఘర్షణలు జరుతున్నాయి.

Also Read: తునిలో రణరంగం.. టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ, వైస్ ఛైర్మన్ ఎవరు?

Advertisement

ఇదిలా ఉంటే.. ఆల్లూరి జిల్లా పాడేరులో దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి విద్యార్థినిపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్ లో టెన్త్ క్లాస్ విద్యార్థినిలు సిగరెట్ త్రాగుతున్నారని.. ప్రిన్సిపాల్ కు చెప్తానడంతో 7వ తరగతి విద్యార్థిని బంధించి.. దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఘటనపై డీఈఓ విచారణకు ఆదేశించారు. ఏడో తరగతి విద్యార్థినికి ఎలాంటి హానీ జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×