E-Paper
Advertisement

Vizag Steel Plant: సంబరాలు చేసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. కారణమేమంటే..?

Vizag Steel Plant: సంబరాలు చేసుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. కారణమేమంటే..?
Advertisement

Vizag Steel plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో కార్మికులు, ఎంప్లాయిస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక ప్రకటన చేసింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమ 1990 నవంబర్ లో ఉత్పత్తిని ప్రారంభించగా, నేటి వరకు 100 మిలియన్ టన్నుల మైలు రాయిని అధిగమించినట్లు యాజమాన్యం తాజాగా పేర్కొన్నది. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, ముడిసరుకు కొరత కారణంగా 2,3 బ్లాకఫర్నేస్ లు మాత్రమే పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి కుమారస్వామి ఇటీవలే ఈ కర్మాగారాన్ని సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. కర్మాగారం 100 మిలయన్ టన్నుల రికార్డును సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు ఉద్యోగులు, కార్మికులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×