E-Paper
Advertisement

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..
Advertisement

Panipuri : పానీపూరీ ఆ చిన్నారుల పాలిట యమపాశమైంది. అన్నదమ్ముల ప్రాణాలు బలి తీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఈ కుటుంబ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాదకర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

10 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల విజయ్‌ అన్నదమ్ములు. చిరుతిండి తినాలని ఆశ పడ్డారు. బుధవారం రాత్రి పానీ పూరీ తిన్నారు. వెంటనే కడుపునొప్పితో విలవిలలాడారు. బాధతో అల్లాడిపోయారు. ఆ చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

Advertisement

చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×