E-Paper
Advertisement

TTD Chairman : ప్రక్షాళన మొదలైంది.. వాళ్లకు ఇక చోటు లేదు – బీఆర్ నాయుడు

TTD Chairman : ప్రక్షాళన మొదలైంది.. వాళ్లకు ఇక చోటు లేదు – బీఆర్ నాయుడు
Advertisement

TTD Chairman : 

⦿ టీటీడీలో ప్రక్షాళన మొదలైంది
⦿ నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి
⦿ శ్రీవాణి ట్రస్ట్ నిధులపై దర్యాప్తు చేస్తాం
⦿ అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు
⦿ చైర్మన్‌గా ప్రమాణం తర్వాత బీఆర్ నాయుడు వ్యాఖ్యలు

Advertisement

తిరుమల, స్వేచ్ఛ: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైందని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం తిరుమల నూతన పాలకమండలి కొలువు దీరింది. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నమయ్య భవనంలో నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ సీఎం ఆదేశాలు మేరకు టీటీడీలో ఇప్పటికే ప్రక్షాళన మొదలైంది. తిరుమలలో అన్యమత ప్రచార నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అన్యమత ఉద్యోగులు కొనసాగింపుపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తిరుమల పవిత్రను కాపాడే విధంగా నిర్ణయాలు ఉంటాయి. శ్రీవాణి ట్రస్టు నిధుల మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేస్తాం’ అని నాయుడు వెల్లడించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×