E-Paper
Advertisement

Transfers Of Several DSPs: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 28 మంది డీఎస్పీల బదిలీ

Transfers Of Several DSPs: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 28 మంది డీఎస్పీల బదిలీ
Advertisement

DSP transfers in Andhra pradesh(AP news today telugu): ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 28మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పారదర్శకంగా పాలన అందించేందుకే గత కొంతకాలంగా పలు శాఖల్లో బదిలీలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. కాగా, టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపడతామని చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే పలు శాఖల్లో  బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×