E-Paper
Advertisement

Tragedy in Jangareddygudem : విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

Tragedy in Jangareddygudem : విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి
Advertisement

Tragedy in Jangareddygudem : విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. వాగులో గల్లంతై ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి, జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంకు చెందిన రెండు కుటుంబాల్లోని ఐదుగురు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జల్లేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చారు.

జల్లేరు వాగుకు వచ్చిన వారిలో ఒక బాలుడు వాగులో స్నానానికి దిగాడు. అతనితో పాటు దిగిన మరో ఇద్దరు ఈత రాకపోవడంతో గల్లంతై మృతి చెందారు. మృతులు రేష్మ (24), మొహిషాద్ (23), హసద్ (14) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి.. ఘటనపై కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత.. కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×