E-Paper
Advertisement

Tiruvuru : కేశినేని వర్గాల కొట్లాట.. పోలీస్ తలకు గాయం..

Tiruvuru : కేశినేని వర్గాల కొట్లాట.. పోలీస్ తలకు గాయం..
Advertisement

Tiruvuru : తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువూరు టీడీపీ విసృతస్ధాయి సమావేశం రసాభసా మారింది. సమావేశం ప్రాంగణంలో కేశినేని నాని వర్గీయులు ఫ్లెక్సీలను చింపి, కుర్చీలు ధ్వంసం చేశారు. కేశినేని శివనాథ్, చిన్ని ఫోటోలున్న ప్లెక్సీలు చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తన వర్గీయులను కేశినేని శివనాథ్ వెనక్కి పిలిపించుకున్నారు. కేశినేని చిన్ని ఫొటో ఎందుకు వేశావంటూ టీడీపీ ఇంచార్జి శావల్ దత్ పైకి నాని వర్గీయులు దూసుకెళ్లారు. అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో సీఐ తలకు బలమైన గాయాలయ్యాయి.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్ పై కేశినేని నాని ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. ఈ నెల 7న చంద్రబాబు పర్యటనలో భాగంగా కేసినేని నాని చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చారు. బ్యానర్ పై నాని ఫోటో లేదని నాని వర్గం ఆందోళన చేసింది. టీడీపీ కార్యాలయంలో నాని వర్గం ఘర్షణకు దిగింది. మా నాయకుడి ఫొటో పెట్టలేదని, బ్యానర్లను చించేశారరు. కుర్చీలను ధ్వంసం చేశారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×