E-Paper
Advertisement

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

CM Chandrababu: ఈవోకు చంద్రబాబు చివాట్లు.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం
Advertisement

CM Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలను ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరించారు. తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు.

గతంలో మాదిరిగానే ఇప్పుడు ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామల‌రావు. ఈ క్రమంలో ఈవోను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎవరో చేశారని మీరు అలానే చేస్తారా? మీ కంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు. టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

Advertisement

కొత్త ప్రదేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా చేయాలో ముందే అధికారులకు చెప్పలేదా? బాధ్యత తీసుకున్న‌వారు సక్రమంగా చేస్తున్నారో లేదో మానటరింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోవాలన్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చెయ్యాలన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×