E-Paper
Advertisement

Tenth Exams: పది పరీక్షలు.. విద్యార్థులకు CM చంద్రబాబు కీలక సూచన

Tenth Exams: పది పరీక్షలు.. విద్యార్థులకు CM చంద్రబాబు కీలక సూచన
Advertisement

Tenth Exams: ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 1న పరీక్షలు ముగియనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

6.15 లక్షల మంది హాజరు..

Advertisement

తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు మొత్తం 6.15 లక్షల మంది ఎగ్జామ్స్ కు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3450 ఎగ్జామ్స్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 682 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామని విద్యా అధికారులు తెలిపారు. ఇప్పటికే పరీక్షల హాల్‌ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ పరీక్షలకు మాత్రం టైంలో మార్పులు..

Advertisement

అయితే, విద్యార్థులకు అధికారులు ముఖ్యమైన అంశాలను గమనించాలని చెప్పారు. ఫిజకల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. మిగిలిన పరీక్షలు అన్నీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

విద్యార్థులకు సీఎం కీలక సూచన:

రాష్ట్రంలో రేపు టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా (ఫేస్ బుక్) లోవిషెస్‌ తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్‌ కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. విద్యా ప్రయాణంలో టెన్త్ పరీక్షలు కీలక మైలురాయి అని చెప్పుకొచ్చారు. కష్టపడిన సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని సీఎం కీలక సూచనలు తెలిజయేశారు. విద్యార్థులు పెట్టుకున్న నమ్మకమే విజయాన్ని అందిస్తోందని వివరించారు. కష్టపడి చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయడు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు తెలిపారు.

ALSO READ: IIPE Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఏపీలో జాబ్స్.. నెలకు రూ.32,000 జీతం..

ALSO READ: APEDB Recruitment: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.5లక్షలు భయ్యా.. ఇంకెందుకు ఆలస్యం..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×