E-Paper
Advertisement

Puttaparthi: టీడీపీ vs వైసీపీ.. పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..

Puttaparthi: టీడీపీ vs వైసీపీ.. పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..
Advertisement

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల సవాళ్లతో హీట్ ఎక్కిన రాజకీయాలు. ఇరువర్గాల మధ్య దాడులు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న నేతలు. ఇది పుట్టపర్తిలో ప్రస్తుత పరిస్థితి.

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై స్థానికంగా ఉన్న సత్యమ్మతల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. ఈక్రమంలో శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దేవాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆలయం వద్దకు పల్లె రఘునాథరెడ్డి కూడా వచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

ఒకరి వర్గంపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేశారు. ఇక పల్లె రఘనాథరెడ్డి కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి వైసీపీ దైర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈక్రమంలో పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×