E-Paper
Advertisement

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులపై టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..
Advertisement

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వెనిగండ్ల రాము తేల్చిచెప్పారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×