E-Paper
Advertisement

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..
Advertisement

Tadepalligudem Blast : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం కొంత కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న ఫైర్‌సింబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినివారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని డిప్యుటీ సీఎం కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.

Advertisement

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఎంతవరకైతే అంతవరకు సహాయం అందిస్తామని అన్నారు. ఇలాంటి ఘటను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. ఇటీవల దీపావలి పండగ సందర్భంగా అధికారులు ఈ కర్మాగారాన్ని పరిశీలించారు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×