E-Paper
Advertisement

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..
Advertisement

Kasibugga Temple : శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు ముఖ్య కారణం.. కార్తీక శుక్ల ఏకాదశి వైకుంఠవాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.. దీంతో ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే భక్తులు మెట్లపై ఎక్కుతుండగా ఒకరికొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా రెయిలింగ్ పడిపోయింది. దీంతో ఒకరిమీద ఒకరు పడి ఊపిరిఆడక మహిళ భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలయ అధికారులు భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×