E-Paper
Advertisement

ST SC Atrocity Case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన.. అసలేం జరిగింది..?

ST SC Atrocity Case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన.. అసలేం జరిగింది..?
Advertisement

ST SC Atrocity Case on Buggana: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ రోజున మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఎలా వ్యవహరించారనే దానిపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ జాబితాలో తొలుత బుక్కయ్యారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ రోజున ఏం జరిగిందన్న డీటేల్స్ వెళ్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బుగ్గన.

Advertisement

పోలింగ్ సమయంలో ఓ బూత్ వద్దకు బుగ్గనతోపాటు ఆయన అనుచరులు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనేది కాసేపు పక్కనబెడితే… స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. అంతేకాదు తనను కులం పేరుతో దూషించి, తన వాహనాన్ని డ్యామేజ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

Advertisement

అసలే ఎన్నికల అమల్లో ఉండడంతో పోలీసులు కూడా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మంత్రి బుగ్గనతోపాటు ఆయన అనుచరులు 30మందిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మేరకు స్థానిక పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×